అర్ధరాత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క ధర్నా

byసూర్య | Tue, Nov 21, 2023, 08:54 AM

ములుగు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల ఈవీఎం బ్యాలెట్‌ పత్రంలో తన ఫొటో చిన్నదిగా ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థి సీతక్క సోమవారం అర్ధరాత్రి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి విజయ్‌భాస్కర్‌తో మాట్లాడి.. అక్కడే బైఠాయించారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆమెకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. రాత్రి 2 గంటలు దాటినా సీతక్క ఆందోళన కొనసాగింది.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM