అర్ధరాత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క ధర్నా

byసూర్య | Tue, Nov 21, 2023, 08:54 AM

ములుగు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల ఈవీఎం బ్యాలెట్‌ పత్రంలో తన ఫొటో చిన్నదిగా ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థి సీతక్క సోమవారం అర్ధరాత్రి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి విజయ్‌భాస్కర్‌తో మాట్లాడి.. అక్కడే బైఠాయించారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆమెకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. రాత్రి 2 గంటలు దాటినా సీతక్క ఆందోళన కొనసాగింది.


Latest News
 

రేపు బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశంకానున్న కిషన్ రెడ్డి Fri, Dec 08, 2023, 11:03 PM
ఎంపీ పదవికి రాజీనామా చేసిన సీఎం రేవంత్ రెడ్డి Fri, Dec 08, 2023, 10:36 PM
కేసీఆర్‌కు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం,,,,పరామర్శించిన జానారెడ్డి Fri, Dec 08, 2023, 10:32 PM
నేను, మా పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయం: రాజాసింగ్ Fri, Dec 08, 2023, 10:29 PM
నా గుండెల్లో మీ స్థానం శాశ్వతం.. రేవంత్ రెడ్డి ఎమోషనల్ లెటర్ Fri, Dec 08, 2023, 09:04 PM