మేడబోయిన ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులు

byసూర్య | Mon, Nov 20, 2023, 03:33 PM

మల్కాజిగిరి డివిజన్ ఓల్డ్ నేరేడ్మెట్ లో మేడబోయిన ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బిఆర్ఎస్ పార్టీ వీడి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేతుల మీదుగా ముంత పవన్ యాదవ్ తో పాటు సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జి ఎన్ వి. సతిష్ కుమార్, పంజా శ్రీనివాస్ యాదవ్, బీ బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, బీకే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM