మేడబోయిన ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులు

byసూర్య | Mon, Nov 20, 2023, 03:33 PM

మల్కాజిగిరి డివిజన్ ఓల్డ్ నేరేడ్మెట్ లో మేడబోయిన ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బిఆర్ఎస్ పార్టీ వీడి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేతుల మీదుగా ముంత పవన్ యాదవ్ తో పాటు సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జి ఎన్ వి. సతిష్ కుమార్, పంజా శ్రీనివాస్ యాదవ్, బీ బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, బీకే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM