ఆర్ట్స్ కళాశాలలో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

byసూర్య | Mon, Nov 20, 2023, 03:05 PM

శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో జరిగిన గ్రంథాలయ వారోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేఖ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి గ్రంథాలయమును ఉపయోగించుకుని వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. ఈ గ్రంథాలయములో చదువుకున్న విద్యార్థులు ఎందరో దేశ విదేశాలలో ఉన్నత పదవులను అలంకరించారని గుర్తుచేసారు.


Latest News
 

జోన్-3 సివర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనుల పరిశీలన Wed, May 21, 2025, 03:59 PM
ఈ విజయం వెనుక ఉన్నది కేసీఆర్: హరీశ్ రావు Wed, May 21, 2025, 03:57 PM
తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానం.. ICRA నివేదిక Wed, May 21, 2025, 03:55 PM
ఘోర రోడ్డు ప్రమాదం,ముగ్గురు మృతి Wed, May 21, 2025, 03:49 PM
రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు Wed, May 21, 2025, 03:47 PM