చికిత్స పొందుతూ యువతి మృతి

byసూర్య | Mon, Nov 20, 2023, 03:09 PM

సిరికొండ మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన శీతల్(17) కొన్ని రోజుల నుంచి పచ్చ కామెర్ల వ్యాధితో బాధపడుతోంది. తీవ్రత ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెందింది. ఈ క్రమంలో శనివారం బహిర్భూమికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి తిరిగి రాలేదు. గ్రామానికి సమీపంలో పురుగుమందు తాగి వాంతులు చేసుకోవడంతో స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM