చికిత్స పొందుతూ యువతి మృతి

byసూర్య | Mon, Nov 20, 2023, 03:09 PM

సిరికొండ మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన శీతల్(17) కొన్ని రోజుల నుంచి పచ్చ కామెర్ల వ్యాధితో బాధపడుతోంది. తీవ్రత ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెందింది. ఈ క్రమంలో శనివారం బహిర్భూమికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి తిరిగి రాలేదు. గ్రామానికి సమీపంలో పురుగుమందు తాగి వాంతులు చేసుకోవడంతో స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM