చికిత్స పొందుతూ యువతి మృతి

byసూర్య | Mon, Nov 20, 2023, 03:09 PM

సిరికొండ మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన శీతల్(17) కొన్ని రోజుల నుంచి పచ్చ కామెర్ల వ్యాధితో బాధపడుతోంది. తీవ్రత ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెందింది. ఈ క్రమంలో శనివారం బహిర్భూమికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి తిరిగి రాలేదు. గ్రామానికి సమీపంలో పురుగుమందు తాగి వాంతులు చేసుకోవడంతో స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.


Latest News
 

భూమిని కోల్పోతామనే భయం లేదిక.. తెలంగాణ సర్కార్ కొత్త ప్లాన్ Fri, Feb 06, 2026, 10:42 PM
విధి నిర్వహణలో అమరులైన కానిస్టేబుల్‌లు,,,సౌమ్య, ప్రమోద్‌ల కుటుంబాలకు చెరో రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా Fri, Feb 06, 2026, 10:39 PM
కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిపోయారని ఎద్దేవా Fri, Feb 06, 2026, 09:38 PM
జాతిపిత అనే బిరుదు ఎవరికి వారు పెట్టుకునేది కాదన్న కోదండరామ్ Fri, Feb 06, 2026, 09:23 PM
తెలంగాణలో బీజేపీ గెలిస్తే పెండింగ్ పనుల్లో వెసులుబాటు కల్పిస్తామన్న రామచందర్ రావు Fri, Feb 06, 2026, 09:19 PM