గువ్వల బాలరాజు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన మహిళలు

byసూర్య | Mon, Nov 20, 2023, 03:00 PM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, అచ్చంపేట మండలం పరిధిలోని నడింపల్లి గ్రామంలో సోమవారం భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన 30 మంది మహిళలు పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.


 


 


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM