గువ్వల బాలరాజు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన మహిళలు

byసూర్య | Mon, Nov 20, 2023, 03:00 PM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, అచ్చంపేట మండలం పరిధిలోని నడింపల్లి గ్రామంలో సోమవారం భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన 30 మంది మహిళలు పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.


 


 


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM