గువ్వల బాలరాజు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన మహిళలు

byసూర్య | Mon, Nov 20, 2023, 03:00 PM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, అచ్చంపేట మండలం పరిధిలోని నడింపల్లి గ్రామంలో సోమవారం భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన 30 మంది మహిళలు పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.


 


 


Latest News
 

ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలిసిన పాలకుర్తి కాంగ్రెస్ నేతలు Sat, Dec 09, 2023, 10:16 AM
ఆలేరు ఎమ్మెల్యేని సన్మానించిన అధికారులు Sat, Dec 09, 2023, 10:07 AM
రహదారుల వెంట వ్యర్థ పదార్థాలు వేయరాదు Sat, Dec 09, 2023, 10:04 AM
నల్ల పోచమ్మకు స్థిర వాసరే ప్రత్యేక పూజలు Sat, Dec 09, 2023, 09:57 AM
రేపు బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశంకానున్న కిషన్ రెడ్డి Fri, Dec 08, 2023, 11:03 PM