బీఆర్ఎస్ లో చేరిన మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు యాదగిరి

byసూర్య | Mon, Nov 20, 2023, 02:57 PM

మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ రూరల్ మండలం ఎదిర, అప్పన్నపల్లికి చెందిన అప్పన్నపల్లి మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు యాదగిరి తన అనుచరులతో కలిసి సోమవారం మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సమక్షంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వృత్తిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM