బీఆర్ఎస్ లో చేరిన మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు యాదగిరి

byసూర్య | Mon, Nov 20, 2023, 02:57 PM

మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ రూరల్ మండలం ఎదిర, అప్పన్నపల్లికి చెందిన అప్పన్నపల్లి మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు యాదగిరి తన అనుచరులతో కలిసి సోమవారం మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సమక్షంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వృత్తిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.


Latest News
 

మూడో విడత లోకల్ బాడీ ఎన్నికల్లో 394 సర్పంచ్ స్థానాలపై పూర్తి ఏకగ్రీవం Wed, Dec 10, 2025, 10:48 PM
ఏకంగా రూ.1000 కోట్లతో ఫండ్,,,గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి Wed, Dec 10, 2025, 09:48 PM
ఓయూకు రూ.1000 కోట్ల నిధుల విడుదల.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం Wed, Dec 10, 2025, 07:53 PM
2 గంటల వరకు మెట్రో, సిటీ బస్సులు,,,,ఇకపై అర్థరాత్రి కూడా దర్జాగా తిరగొచ్చు Wed, Dec 10, 2025, 07:46 PM
ఆ 14 గ్రామాల్లో ఇద్దరు సర్పంచ్‌లు, రెండు ఓట్లు.... ఇంకా తెగని పంచాయతీ Wed, Dec 10, 2025, 07:41 PM