తనిఖీల్లో రూ.1.59 కోట్లు స్వాధీనం

byసూర్య | Mon, Nov 20, 2023, 02:56 PM

పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో రూ. 1, 59, 46, 860 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. పూర్తి ఆధారాలు సమర్పించిన వారికి రూ. 1. 17, 46, 860 తిరిగి అప్పగించినట్లు పేర్కొన్నారు. రూ. 32, 52, 525 విలువైన ఆభరణాలు, మొబైల్ ఫోన్లు, 2మోటార్ సైకిళ్లు, 4. 6 కిలోల గంజాయి, గోడ గడియారాలు సీజ్ చేసినట్లు తెలిపారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM