తనిఖీల్లో రూ.1.59 కోట్లు స్వాధీనం

byసూర్య | Mon, Nov 20, 2023, 02:56 PM

పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో రూ. 1, 59, 46, 860 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. పూర్తి ఆధారాలు సమర్పించిన వారికి రూ. 1. 17, 46, 860 తిరిగి అప్పగించినట్లు పేర్కొన్నారు. రూ. 32, 52, 525 విలువైన ఆభరణాలు, మొబైల్ ఫోన్లు, 2మోటార్ సైకిళ్లు, 4. 6 కిలోల గంజాయి, గోడ గడియారాలు సీజ్ చేసినట్లు తెలిపారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM