![]() |
![]() |
byసూర్య | Mon, Nov 20, 2023, 02:56 PM
పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో రూ. 1, 59, 46, 860 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. పూర్తి ఆధారాలు సమర్పించిన వారికి రూ. 1. 17, 46, 860 తిరిగి అప్పగించినట్లు పేర్కొన్నారు. రూ. 32, 52, 525 విలువైన ఆభరణాలు, మొబైల్ ఫోన్లు, 2మోటార్ సైకిళ్లు, 4. 6 కిలోల గంజాయి, గోడ గడియారాలు సీజ్ చేసినట్లు తెలిపారు.