తనిఖీల్లో రూ.1.59 కోట్లు స్వాధీనం

byసూర్య | Mon, Nov 20, 2023, 02:56 PM

పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో రూ. 1, 59, 46, 860 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. పూర్తి ఆధారాలు సమర్పించిన వారికి రూ. 1. 17, 46, 860 తిరిగి అప్పగించినట్లు పేర్కొన్నారు. రూ. 32, 52, 525 విలువైన ఆభరణాలు, మొబైల్ ఫోన్లు, 2మోటార్ సైకిళ్లు, 4. 6 కిలోల గంజాయి, గోడ గడియారాలు సీజ్ చేసినట్లు తెలిపారు.


Latest News
 

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం..... ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన Mon, Dec 04, 2023, 11:04 PM
తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ Mon, Dec 04, 2023, 11:04 PM
ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్,,,పాత ఫోటో వైరల్ Mon, Dec 04, 2023, 10:59 PM
తీరుమారని 'హస్త' రాజకీయం.. సీఎం, మంత్రి పదవులపై సీనియర్ల పట్టు Mon, Dec 04, 2023, 10:58 PM
గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీ Mon, Dec 04, 2023, 10:57 PM