దేశంలోనే ఉత్తమ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి... హోoమంత్రి

byసూర్య | Mon, Nov 20, 2023, 02:50 PM

దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో స్పీకర్లు ఉన్న ప్రజల కోసం పాటుపడే ఏకైక నాయకుడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణ శివారులో ఏర్పాటు చేసిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడరు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, నర్సింలు, మైనార్టీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM