byసూర్య | Mon, Nov 20, 2023, 02:50 PM
దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో స్పీకర్లు ఉన్న ప్రజల కోసం పాటుపడే ఏకైక నాయకుడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణ శివారులో ఏర్పాటు చేసిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడరు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, నర్సింలు, మైనార్టీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.