దేశంలోనే ఉత్తమ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి... హోoమంత్రి

byసూర్య | Mon, Nov 20, 2023, 02:50 PM

దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో స్పీకర్లు ఉన్న ప్రజల కోసం పాటుపడే ఏకైక నాయకుడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణ శివారులో ఏర్పాటు చేసిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడరు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, నర్సింలు, మైనార్టీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM