చెరువులో మహిళ మృతదేహం లభ్యం

byసూర్య | Mon, Nov 20, 2023, 02:48 PM

చెరువులో వివాహిత మహిళ మృతదేహం లభించింది. ఎన్.హెచ్.ఓ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం మంచిప్పకు చెందిన బాల లక్ష్మి (40) భర్తతో గొడవ పడి తన ఇద్దరు కుమారులు, కూతురుతో కలిసి గ్రామంలో నివాసం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బాలలక్ష్మి కల్లుకు బానిస అయ్యింది. ఈనెల 15న ఇంటి నుంచి వెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందన్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్టులు ఆయన తెలిపారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM