![]() |
![]() |
byసూర్య | Mon, Nov 20, 2023, 02:48 PM
చెరువులో వివాహిత మహిళ మృతదేహం లభించింది. ఎన్.హెచ్.ఓ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం మంచిప్పకు చెందిన బాల లక్ష్మి (40) భర్తతో గొడవ పడి తన ఇద్దరు కుమారులు, కూతురుతో కలిసి గ్రామంలో నివాసం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బాలలక్ష్మి కల్లుకు బానిస అయ్యింది. ఈనెల 15న ఇంటి నుంచి వెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందన్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్టులు ఆయన తెలిపారు.