చెరువులో మహిళ మృతదేహం లభ్యం

byసూర్య | Mon, Nov 20, 2023, 02:48 PM

చెరువులో వివాహిత మహిళ మృతదేహం లభించింది. ఎన్.హెచ్.ఓ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం మంచిప్పకు చెందిన బాల లక్ష్మి (40) భర్తతో గొడవ పడి తన ఇద్దరు కుమారులు, కూతురుతో కలిసి గ్రామంలో నివాసం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బాలలక్ష్మి కల్లుకు బానిస అయ్యింది. ఈనెల 15న ఇంటి నుంచి వెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందన్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్టులు ఆయన తెలిపారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM