24న తెలంగాణకు రాహుల్, ప్రియాంక

byసూర్య | Mon, Nov 20, 2023, 02:39 PM

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 24న పాలకుర్తి, హుస్నాబాద్‌, నిజామాబాద్‌ రూరల్‌లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. జుక్కల్‌, మెదక్‌, తాండూరు, ఖైరతాబాద్‌లో రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.


ఈ మేరకు పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. ప్రియాంక గాంధీ పాలకుర్తి, హుస్నాబాద్, నిజామాబాద్‌లలో ప్రచారం చేయనుండగా, రాహుల్ గాంధీ జుక్కల్, మెదక్, తాండూరు, ఖైరతాబాద్‌లలో ప్రచారం చేయనున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్కసారి అవకాశం కల్పిస్తామని, అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేస్తామని నేతలు ప్రజలకు వివరించనున్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM