జీఓ 58 ఇండ్ల పట్టాలు వరప్రసాదం: కలెక్టర్

byసూర్య | Sun, Sep 24, 2023, 10:58 AM

ఏళ్లుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారికి జీఓ 58 ఒక వరప్రసాదమని జిల్లా కలెక్టర్ వీ. పీ. గౌతమ్ తెలిపారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో గృహలక్ష్మి మంజూరు ఉత్తర్వులు, జీవో 58 ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తరతరాలుగా నివసిస్తున్నా హక్కు లేదని, ఇప్పుడు పట్టా వస్తుండడంతో బ్యాంకు రుణాలు అందుతాయని చెప్పారు. కాగా, ఈ జీఓ అమలులో ఖమ్మం జిల్లా ముందంజలో ఉందన్నారు.


Latest News
 

పర్యాటకుల శుభవార్త.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అలలపై సాగర్ టూ శ్రీశైలం థ్రిల్లింగ్ ప్రయాణం Sun, Oct 27, 2024, 04:42 PM
హైదరాబాద్ లో తొలి డబుల్‌ డెక్కర్, ఎలివేటెడ్‌ కారిడార్లు.. నిర్మాణంపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం Sun, Oct 27, 2024, 04:41 PM
జన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. పోలీసుల మెరుపు దాడి, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ Sun, Oct 27, 2024, 04:39 PM
ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. డిసెంబర్ చివరి నాటికి, మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు Sun, Oct 27, 2024, 04:38 PM
కోట్ల ఆస్తిపై కన్ను.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, సినీ ఫక్కీలో డెడ్‌బాడీ మాయం Sun, Oct 27, 2024, 04:36 PM