రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యలు

byసూర్య | Sun, Sep 24, 2023, 10:58 AM

రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తే పటిష్టమైన నిఘా ఉంటుందని సీపీ విష్ణు ఎస్. వారియర్ అన్నారు. సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన రెండు రాష్ట్రాల అధికారుల సమావేశంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా రూరల్ డీసీపీ అజిత, ఏలూరు ఏఎస్పీ భాస్కర్ రావు, భద్రాద్రి జిల్లా ఓఎన్డీ సాయిమనోహర్, అడిషనల్ డీసీపీ కేఆర్ కే. ప్రసాద్ పాల్గొన్నారు.


Latest News
 

జన్వాడ రేవ్ పార్టీపై స్పందించిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ Sun, Oct 27, 2024, 02:20 PM
ఎల్బీనగర్‌లో భారతదేశంలోనే అతిపెద్ద ఎస్టీపీని నిర్మించాం : కేటీఆర్‌ Sun, Oct 27, 2024, 02:09 PM
గచ్చిబౌలిలో కారు బోల్తా, డ్రైవర్‌ పరిస్థితి విషమం Sun, Oct 27, 2024, 01:59 PM
షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం Sun, Oct 27, 2024, 12:38 PM
జన్వాడలోని ఫామ్‌హౌస్‌పై పోలీసుల రైడ్ Sun, Oct 27, 2024, 12:29 PM