byసూర్య | Sun, Sep 24, 2023, 10:58 AM
రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తే పటిష్టమైన నిఘా ఉంటుందని సీపీ విష్ణు ఎస్. వారియర్ అన్నారు. సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన రెండు రాష్ట్రాల అధికారుల సమావేశంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా రూరల్ డీసీపీ అజిత, ఏలూరు ఏఎస్పీ భాస్కర్ రావు, భద్రాద్రి జిల్లా ఓఎన్డీ సాయిమనోహర్, అడిషనల్ డీసీపీ కేఆర్ కే. ప్రసాద్ పాల్గొన్నారు.