గణనాథుడికి వినతి పత్రం అందించిన అంగన్వాడీలు

byసూర్య | Sat, Sep 23, 2023, 03:40 PM

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యాన తెల్కపల్లిలో వినాయకునికి అంగన్వాడీలు శనివారం వినతిపత్రం అందించారు. నాగర్ కర్నూల్ ప్రాజెక్టు కార్యదర్శి డి చంద్రకళ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎన్నోసార్లు సమస్యలు విన్నవించినా స్పందన లేదన్నారు. కనీస వేతనం లేకుండా పిఆర్సి ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. వసంత, విజయ, శిరీష, రేవతమ్మ, ఇందిరమ్మ, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM