మధుయాష్కీ గౌడ్ పై విష ప్రచారం తగదు: చింతపల్లి సతీష్ గౌడ్

byసూర్య | Sat, Sep 23, 2023, 12:33 PM

శనివారం దేవరకొండ నియోజకవర్గం బలహీన వర్గాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ మధుయాష్కీ పై కొందరు అగ్రకుల నాయకులు కావాలనే విషం కక్కుతున్నారని బీసీ పొలిటికల్ యువజన జేఏసీ నల్గొండ జిల్లా అధ్యక్షులు చింతపల్లి సతీష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న దగ్గర నుంచి నేటి వరకు కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM