వజ్రాల పేరిట ఘరానా మోసం

byసూర్య | Sat, Sep 23, 2023, 12:28 PM

శుక్రవారం నల్గొండ జిల్లా త్రిపురారం మండలం సిత్యాతండాకు చెందిన ధనావత్ బాలు వజ్రాల విక్రయం పేరిట పలువురుని మోసగించిన విషయం వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధనావత్ బాలు తన దగ్గర రూ. 200 కోట్ల విలువ చేసే వజ్రాలు ఉన్నాయని వీటిని ప్రత్యేక రసాయనాలతో శుద్ధి చేస్తే మంచి ధర వస్తుందని చెప్పి పలువురు వద్ద లక్షల్లో వసూలు చేశాడు. బాధితులు మిర్యాలగూడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM