నేడే (సెప్టెంబర్ 23 )యాదవ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన

byసూర్య | Sat, Sep 23, 2023, 12:27 PM

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో శనివారం జరిగే యాదవ సంఘం భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ముఖ్య అతిధిగా ఆ సంఘ నాయకులు, పెద్ద గొల్ల, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ కే. చిన్నవెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆహ్వానించారు. ఈ భవన నిర్మాణం కొరకు ఎమ్మెల్యే నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. యాదవ సంఘం కుటుంబ సభ్యులందరూ భారీ సంఖ్యలో హాజరు కావాలని కోరారు.


Latest News
 

ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM
తెలంగాణ యువ వ్యాపారవేత్తకు అరుదైన గౌరవం.. ప్రతిష్ఠాత్మక అవార్డు కైవసం Sat, Oct 19, 2024, 09:26 PM