అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

byసూర్య | Fri, Sep 22, 2023, 12:05 PM

షాద్‌నగర్ ఫరూఖ్ నగర్ మండలం కొంగ గూడ తండా గిరిజన వాసి వంకడవత్ రవి(35) అనుమానస్పద రీతిలో కిషన్ రావు మామిడి తోటలో మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. గత మూడు సంవత్సరాల నుండి కిషన్ రావు మామిడి తోటలో దంపతులిద్దరూ పనులు కొనసాగిస్తున్నారు. గతంలో ఈ తోటలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో ఘర్షణ పడినట్టు చెబుతున్నారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM