వరకట్న వేధింపుల కేసు నమోదు

byసూర్య | Fri, Sep 22, 2023, 11:57 AM

దమ్మపేట మండలంలోని గండుగుపల్లి గ్రామానికి చెందిన నాగమణికి పెళ్లి సమయంలో తల్లిదండ్రులు రూ. 15 లక్షలు కట్నంగా ఇచ్చారు. కొద్దికాలంగా మరో రూ. 5 లక్షలు అదనపు కట్నం తేవాలని భర్త శ్రీహర్ష, అత్త సుందర రాజమణి, బావ వెంకట్రామ్ లు నాగమణిని వేధిస్తున్నారు. వీరి వేధింపులు తాళలేని నాగమణి గురువారం దమ్మపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM