మొసలి కన్నీళ్లు మాయమంటూ గవర్నర్ ట్వీట్

byసూర్య | Fri, Sep 22, 2023, 11:46 AM

మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై హర్షం వ్యక్తం చేశారు. ‘‘దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లును ప్రధాని మోదీ విజయవంతంగా ఆమోదింపజేశారు. రాజకీయవారసులు, రాజవంశీకుల మొసలి కన్నీరు దార్శనిక నాయకుల చొరవ ముందు మాయమయ్యాయి’’ అని ట్వీట్ చేశారు.


Latest News
 

నాగార్జునసాగర్ 18 క్రస్ట్ గేట్లు ఎత్తివేత Sun, Oct 20, 2024, 12:27 PM
హైడ్రా మరో కీలక ప్రకటన Sun, Oct 20, 2024, 12:09 PM
హరీశ్ రావు సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా: మంత్రి జూపల్లి Sun, Oct 20, 2024, 12:05 PM
రైతు భరోసా పై బీఆర్ఎస్ నేడు నిరసనకు పిలుపు Sun, Oct 20, 2024, 11:38 AM
సబ్ కలెక్టర్ కార్యాలయంలో కూలిన చింత చెట్టు Sun, Oct 20, 2024, 11:20 AM