byసూర్య | Fri, Sep 22, 2023, 11:46 AM
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై హర్షం వ్యక్తం చేశారు. ‘‘దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న బిల్లును ప్రధాని మోదీ విజయవంతంగా ఆమోదింపజేశారు. రాజకీయవారసులు, రాజవంశీకుల మొసలి కన్నీరు దార్శనిక నాయకుల చొరవ ముందు మాయమయ్యాయి’’ అని ట్వీట్ చేశారు.