ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి

byసూర్య | Thu, Sep 21, 2023, 03:47 PM

హైదరాబాద్ , ఖైరతాబాద్ గణపతిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడారు. కుటుంబ సమేతంగా వచ్చి.. బడా గణేష్‌ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. శాసన సభ్యులుగా ఉన్నప్పటి నుంచి గణేష్‌ని దర్శించుకుంటున్నా. ప్రజలు అందరు సుఖంగా సంతోషంగా ఉండాలి అని గణపతిని ప్రార్థించా.  ప్రతి ఒక్కరికి దైవ భక్తి వల్ల సంతృప్తి కలుగుతుంది. దేశంలో సమైక్యత, గురుభావం, దైవ భక్తి పెరుగుతుంది. ఇలానే దేశం ముందుకు వెళ్లాలని కోరుకొంటున్నా.’’ అని వెంకయ్య తెలిపారు.


Latest News
 

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం Mon, Oct 21, 2024, 01:05 PM
పోలీసు అమరవీరుల త్యాగనిరతి చిరస్మరణీయం Mon, Oct 21, 2024, 01:02 PM
ఎంపీకి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే Mon, Oct 21, 2024, 01:01 PM
కేటీఆర్ నివాసం వ‌ద్ద పోలీస్ బందోబ‌స్తు.. Mon, Oct 21, 2024, 12:54 PM
నేటి నుంచే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు Mon, Oct 21, 2024, 12:20 PM