వచ్చే నెల ఒకటిన కీలకప్రకటన చేయనున్న సీపీఎం

byసూర్య | Thu, Sep 21, 2023, 03:47 PM

 కేంద్రం ప్రవేశపెట్టిన మహిళ బిల్లు మంచిదే కానీ.. బిల్లులో పెట్టిన ప్రొవిజన్స్ సరిగ్గా లేవని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి  తమ్మినేని వీరభద్రం అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ సీపీఎం కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి అభిమానముంటే మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలన్నారు. అక్టోబర్ 1న కమ్యూనిస్టులు పోటీచేసే అసెంబ్లీ స్థానాలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇండియా కూటమిని కాదని పరోక్షంగా బీజేపీకి కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకీ వ్యతిరేకంగా కమ్యూనిస్టులుగా పోరాటం చేస్తామని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.


Latest News
 

కేటీఆర్‌పై పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు Mon, Oct 21, 2024, 03:52 PM
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే Mon, Oct 21, 2024, 03:49 PM
హరీష్ రావుపై ఫిర్యాదు Mon, Oct 21, 2024, 03:44 PM
పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమంలో పాల్గొన్న రోడ్లు భవనాలు మంత్రి Mon, Oct 21, 2024, 03:42 PM
జీవో 29 ప్రకారం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మెయిన్స్‌లో మెరిట్‌ ప్రకారం అభ్యర్థుల ఎంపిక Mon, Oct 21, 2024, 03:38 PM