పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమంలో పాల్గొన్న రోడ్లు భవనాలు మంత్రి

byసూర్య | Mon, Oct 21, 2024, 03:42 PM

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోలీస్ ఫ్లాగ్ డే-2024 కార్యక్రమంలో పాల్గొన్న రోడ్లు భవనాలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
అనంతరం అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటేనే. పెట్టుబడులు వస్తాయి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు రావడమే కాదు. రాష్ట్రం వేగంగా ప్రగతి బాటపడుతుంది అని అన్నారు.


Latest News
 

రైతు భరోసా అందించాలని బిఆర్ఎస్ ధర్నా Mon, Oct 21, 2024, 05:29 PM
బుగ్గార మండలం గ్రామాల్లో పలువురిని పరామర్శించిన MLA విప్ Mon, Oct 21, 2024, 04:36 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. Mon, Oct 21, 2024, 04:32 PM
బుగ్గారం ఎక్స్ రోడ్ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించిన BRS నాయకులు Mon, Oct 21, 2024, 04:30 PM
పిఈటి జిల్లా టాపర్ అంకం శేఖర్ కు ఘనసన్మానం Mon, Oct 21, 2024, 04:24 PM