నేడు మరోసారి భేటీ కానున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ

byసూర్య | Thu, Sep 21, 2023, 03:46 PM

ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నేడు మరోసారి భేటీ కానుంది. నిన్న (బుధవారం) లోక్‌సభలో మహిళా బిల్లుపై ఓటింగ్ కారణంగా అర్థాంతరంగా సమావేశం నిలిచిపోయింది. నిన్న సుమారు రెండున్నర గంటల పాటు అభ్యర్థులపై కసరత్తు చేశారు. గురువారం పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ రోజు సమావేశంతో అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఓ కొలిక్కిరానుంది. ఇప్పటికే సర్వే నివేదికలను తెప్పించుకున్న స్క్రీనింగ్ కమిటీ.. వడపోత అనంతరం తమ నివేదికను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సిపారసు చేయనుంది. 


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM