ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి సుప్రీం నోటీసులు

byసూర్య | Thu, Sep 21, 2023, 02:03 PM

గురువారం నాగర్ కర్నూల్ జిల్లా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై 2018 ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత, మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల సరైన ఆధారాలు లేవంటూ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి నాగం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఎమ్మెల్యేకి నోటీసులు జారీ చేసింది.


Latest News
 

రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా చేపట్టడం లేదు : గాదరి కిశోర్‌ Wed, Oct 23, 2024, 08:19 PM
మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ Wed, Oct 23, 2024, 07:53 PM
మహారాష్ట్ర అభ్యర్థికి బీఫామ్ అందజేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ Wed, Oct 23, 2024, 07:46 PM
చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేసిన కార్పొరేటర్ Wed, Oct 23, 2024, 07:45 PM
గవర్నర్ పర్యటన పై మంత్రి ఉత్తమ్ హర్షం Wed, Oct 23, 2024, 07:43 PM