పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి: కేటీఆర్

byసూర్య | Thu, Sep 21, 2023, 01:53 PM

దేశంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని మంత్రి కేటీఆర్ అన్నారు. దుండిగల్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను గురువారం కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చే బాధ్యత తమదని చెప్పారు. కొన్ని పార్టీలు ఇష్టమొచ్చిన్నట్లు హామీలు ఇస్తున్నాయని తెలిపారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని పేర్కొన్నారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM