ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్

byసూర్య | Thu, Sep 21, 2023, 02:05 PM

దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరైతే ముందుగా టికెట్ బుక్ చేసుకుంటారో.. వారికి 10% రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎండీ సజ్జనార్ స్పందిస్తూ.. అక్టోబర్ 15- 29 తేదీల మధ్య ఒకేసారి రానుపోనూ టికెట్స్ బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10% డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి మాత్రమే రాయితీ వర్తిస్తుందని తెలిపారు.


Latest News
 

హైదరాబాద్‌లో భారీగా కుంగిన రోడ్డు.. పెద్ద ప్రమాదమే తప్పింది Wed, Oct 23, 2024, 07:07 PM
మహబూబ్ నగర్: నీటి సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడండి: కలెక్టర్ Wed, Oct 23, 2024, 07:07 PM
స్కూల్‌ బస్సు ఢీకొని ఆరేళ్ల చిన్నారి మృతి Wed, Oct 23, 2024, 07:05 PM
నర్వ: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ Wed, Oct 23, 2024, 07:03 PM
హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్.. వారం రోజుల పాటు ఆ ఫ్లైఓవర్ మూసివేత..! Wed, Oct 23, 2024, 07:01 PM