వందేభారత్ లో మరిన్ని సౌకర్యాలు

byసూర్య | Thu, Sep 21, 2023, 12:33 PM

సికింద్రాబాద్ నుంచి ఖమ్మం మీదుగా విశాఖపట్టణం వెళ్లే వందేభారత్ రైలును దక్షిణ మధ్య రైల్వే మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దింది. సీట్ల వాలు కోణం 17. 31 నుంచి 19. 37 డిగ్రీలకు పెంచింది. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రంగును ఎరుపు నుంచి నీలం రంగులోకి మార్చడంతోపాటు సీట్ల కిందిభాగంలో మొబైల్ చార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లలో వాష్ బేసిన్ నీరు బయటకు చిమ్మకుండా లోతు పెంచారు.


Latest News
 

పార్టీలో జరుగుతున్న పరిమాణాలను జీర్ణించుకోలేకపోతున్నానన్న జీవన్‌రెడ్డి Thu, Oct 24, 2024, 02:48 PM
తాడ్వాయి జూనియర్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం Thu, Oct 24, 2024, 01:08 PM
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు Thu, Oct 24, 2024, 01:06 PM
దన్వాడ: సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నేతలు Thu, Oct 24, 2024, 01:04 PM
ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ‌కు రావొద్దు: జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే Thu, Oct 24, 2024, 01:01 PM