విద్యుత్ మోటార్లు చోరీ

byసూర్య | Thu, Sep 21, 2023, 12:34 PM

నేలకొండపల్లి మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన మాధవరావు, వజ్జా రాధా కృష్ణమూర్తికి పాలేరు పాత కాలువ 25వ తూము వద్ద విద్యుత్ ఆధారంగా పంటలు సాగు చేస్తున్నారు. కాగా, మాధవరావుకు చెందిన రెండు మోటార్లు, రాధాకృష్ణమూర్తికి చెందిన ఒక మోటార్ను గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. వారం రోజుల కిందట ఇదే కాలువపై వజ్జా మూర్తి, వజ్జా శ్రీను, వి. నాగేశ్వరరావుకు చెందిన మోటార్లు ఒకే రోజు చోరీకి గురైన విషయం విదితమే.


Latest News
 

తాడ్వాయి జూనియర్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం Thu, Oct 24, 2024, 01:08 PM
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు Thu, Oct 24, 2024, 01:06 PM
దన్వాడ: సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నేతలు Thu, Oct 24, 2024, 01:04 PM
ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ‌కు రావొద్దు: జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే Thu, Oct 24, 2024, 01:01 PM
కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నా: జీవన్ రెడ్డి Thu, Oct 24, 2024, 12:58 PM