బస్ ఎక్కిన పది నిమిషాలకే మహిళ మృతి

byసూర్య | Thu, Sep 21, 2023, 12:34 PM

తుంగతుర్తి పరిధిలోని బొడ్డుగూడం గ్రామ శివారులో బుధవారం ఆర్టిసి బస్సు బోల్తా ఘటనలో ఇద్దరు మృతి చెందిన విషయం విధితమే.. ఒకరు బిబి గూడెం మండలానికి చెందిన కొండ రాములు కోటమర్తిలో సెక్రటరీగా పని చేస్తున్నారు. బంధువు అంత్యక్రియలకి వెళ్తున్న క్రమంలో ప్రమాదంలో మృతిచెందాడు. మరొకరు చిన్నపడిశాల గ్రామానికి చెందిన యకమ్మ బంధువులను కలవడానికి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో బస్సు ఎక్కిన పది నిమిషాలకే ప్రమాదానికి గురై ప్రాణాలొదిలింది.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM