byసూర్య | Thu, Sep 21, 2023, 12:35 PM
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసి మిర్చి ధర రూ. 24, 100 జెండాపాట పలకాగా, క్వింట పత్తి ధర రూ. 7200 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు ఏసి మిర్చి ధర స్థిరంగా ఉండగా, పత్తి ధర రూ. 50 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు.