byసూర్య | Thu, Sep 21, 2023, 12:35 PM
సత్తుపల్లిలో సాయి స్పూర్తి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ కళాశాలలో జేఎల్ పరీక్ష గురువారం ఉండగా, ఉదయం 9: 30 గంటలకు గేట్లు మూసి వేయడంతో విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హల్ టిక్కెట్ లో ఉదయం 10: 00 గంటలకు పరీక్షకు హజరుకావాల్సిఉంది. కళాశాల సిబ్బంది సుమారుగా 15 మందిని పరీక్షకు అనుమతించకుండా గేట్ బయటే అభ్యర్థులను ఉంచడంతో అందోళన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమన్య తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.