సత్తుపల్లిలో జేఎల్ అభ్యర్థుల ఆందోళన

byసూర్య | Thu, Sep 21, 2023, 12:35 PM

సత్తుపల్లిలో సాయి స్పూర్తి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ కళాశాలలో జేఎల్ పరీక్ష గురువారం ఉండగా, ఉదయం 9: 30 గంటలకు గేట్లు మూసి వేయడంతో విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హల్ టిక్కెట్ లో ఉదయం 10: 00 గంటలకు పరీక్షకు హజరుకావాల్సిఉంది. కళాశాల సిబ్బంది సుమారుగా 15 మందిని పరీక్షకు అనుమతించకుండా గేట్ బయటే అభ్యర్థులను ఉంచడంతో అందోళన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమన్య తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM