పంచాయితీ కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభం

byసూర్య | Thu, Sep 21, 2023, 12:31 PM

కారేపల్లి మండల పరిధిలోని భజ్యాతండా గ్రామ పంచాయితీ కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభమైయ్యాయి. నిర్మాణ పనులను గురువారం గ్రామ సర్పంచ్ బానోత్ సంధ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. గతంలో ఉమ్మడి విశ్వనాథపల్లి గ్రామ పంచాయితీలో ఉన్న భజ్యాతండాను కొత్త గ్రామ పంచాయితీగా ఏర్పాటు చేశారు. కార్యాలయ నిర్మాణం కోసం ఐటీడీఏ నిధుల నుండి రూ. 20లక్షలు మంజూరు అయ్యాయి.


Latest News
 

కానిస్టేబుల్ భార్యపై మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకునే స్థాయికి దిగజార్చారని విమర్శ Thu, Oct 24, 2024, 07:27 PM
కళ్యాణలక్ష్మి,సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేత Thu, Oct 24, 2024, 07:11 PM
మెడిసిటీ ఆధ్వర్యంలో లక్ష్మాపూర్ లో ఉచిత వైద్యశిబిరం Thu, Oct 24, 2024, 07:10 PM
దేశ అభివృద్ధికి చిరునామాగా కేంద్రం పనిచేస్తుంది: ఎంపీ Thu, Oct 24, 2024, 07:09 PM
రెసిడెన్షియల్ స్కూల్‌లో ఆకస్మికంగా తనిఖీ చేసి జిల్లా కలెక్టర్ Thu, Oct 24, 2024, 07:06 PM