byసూర్య | Thu, Sep 21, 2023, 12:18 PM
పురుగు మందు తాగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న తన్నీరు ఆనంద్ (30) రెండు రోజుల కిందట భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన ఆనంద్ ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుమందు తాగి అక్కడే మృతి చెందాడు.