పురుగుమందు తాగి బలవన్మరణం

byసూర్య | Thu, Sep 21, 2023, 12:18 PM

పురుగు మందు తాగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న తన్నీరు ఆనంద్ (30) రెండు రోజుల కిందట భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన ఆనంద్ ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుమందు తాగి అక్కడే మృతి చెందాడు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM