నేడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభం

byసూర్య | Thu, Sep 21, 2023, 12:13 PM

అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని అత్తిగూడ, తట్టిఅన్నారం, తిమ్మాయి గూడ గ్రామాల పరిధిలో జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్ ఇండ్లను గురువారం ప్రారంభినున్నట్లు అధికారులు తెలిపారు. అత్తిగూడలోని 432 ఇళ్లను మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తట్టినారంలోని 1,268 గృహాలను హోంమంత్రి మహమూద్ అలీ, తిమ్మాయిగూడలోని 600 ఇళ్లను మేయర్ గద్వాల విజయ లక్ష్మి లబ్ధిదారులకు అందివ్వనున్నారు. ఈ మేరకు గ్రేటర్ అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM