SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Thu, Sep 21, 2023, 11:57 AM
వినాయక ఉత్సవాలను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎస్సై ప్రవీణ్ అన్నారు. బుధవారం మండలంలోని ఎల్లారం గ్రామంలోని వినాయక మండపాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలన్నారు.