స్కూల్ బస్ ను ఢీ కొట్టిన డీసీఎం వ్యాన్

byసూర్య | Thu, Sep 21, 2023, 11:56 AM

తిమ్మాపూర్ జాతీయ రహదారి స్టేజి వద్ద గురువారం యూటర్న్ తీసుకుంటున్న శ్రీ చైతన్య కాలేజీ బస్సును హైదరాబాద్ వైపు నుండి వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. బస్సులో ఉన్న విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. బస్సులో సుమారుగా 40 మంది విద్యార్థులు ఉన్నట్లుగా స్థానికులు తెలిపారు. కాలేజీ బస్సు డ్రైవర్ చూడకుండా యూటర్న్ తీసుకోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM