తెలంగాణ రాష్ట్రం పాడిపంటలతో కళకళలాడుతుంది: ఎమ్మెల్యే

byసూర్య | Thu, Jun 08, 2023, 11:59 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం విద్యానగర్ బైపాస్ లోని భువన గార్డెన్స్ లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవ సంబరాలలో కొత్తగూడెం శాసనసభ సభ్యులు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెందుతుందని, కెసిఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం పాడిపంటలతో కళకళలాడుతుందని అన్నారు.


ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, జెడ్పీటీసీ బరపాటి వాసుదేవరావు, ఎంపిపి లు బాదావత్ శాంతి, భూక్యా సోనా, భూక్యా విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ బుఖ్య రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM