ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి తలసాని

byసూర్య | Thu, Jun 01, 2023, 08:38 PM

జూన్ 2 నుంచి 22 వరకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దశాబ్ధ ఉత్సవాల్లో భాగంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్ణయించారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, 8, 9, 10 తేదీల్లో జరిగే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. ఈ నెల 8న చెరువుల పండుగ సందర్భంగా చెరువులు, రిజర్వాయర్ల వద్ద స్టేజీలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.


 


Latest News
 

మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు Wed, May 08, 2024, 04:20 PM
వెల్గటూర్ మండలంలో ప్రభుత్వ విప్ ఎన్నికల ప్రచారం Wed, May 08, 2024, 04:17 PM
ఐఎస్ఆర్డీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన Wed, May 08, 2024, 04:14 PM
బహిరంగ సభ ఏర్పాట్ల పనులను పరిశీలించిన ఎంపీ అభ్యర్థి Wed, May 08, 2024, 04:11 PM
రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి పొందాలి: జిల్లా కలెక్టర్ Wed, May 08, 2024, 04:09 PM