శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ

byసూర్య | Mon, May 29, 2023, 10:43 AM

పురానాపూల్ డివిజన్ పరిధిలో సోమవారం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపనాలకు సంబంధించిన ఏర్పాట్లను ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రెహ్మాత్ బెగ్, డివిజన్ కార్పొరేటర్ సున్నం రాజమోహన్ తో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. శంకుస్థాపన కార్యక్రమంలో చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పాల్గొంటారని భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసులకు సూచించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM