గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్
byసూర్య |
Mon, May 29, 2023, 10:47 AM
కులవృత్తులు చేసుకునే బీసీలు, ఎంబీసీలకు తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా జూన్ 9న ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం నేడు ప్రకటించనుంది. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 1200 నుండి 1500 మందికి లబ్ధిచేకూర్చేందుకు ఉపసంఘం కసర్తతు చేస్తోంది.
Latest News