గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్

byసూర్య | Mon, May 29, 2023, 10:47 AM

కులవృత్తులు చేసుకునే బీసీలు, ఎంబీసీలకు తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా జూన్ 9న ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం నేడు ప్రకటించనుంది. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 1200 నుండి 1500 మందికి లబ్ధిచేకూర్చేందుకు ఉపసంఘం కసర్తతు చేస్తోంది.

Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM