తెలంగాణ ప్రజలకు అలెర్ట్

byసూర్య | Sat, Apr 01, 2023, 09:54 AM

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మరో నాలుగు రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలలో సాధారణం కంటే 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

Latest News
 

సీఎం కేసీఆర్ ను మూడవ సారీ గెలిపించుకోవాలి: పువ్వాడ Tue, Sep 26, 2023, 02:52 PM
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మున్సిపల్ కమిషనర్ Tue, Sep 26, 2023, 02:51 PM
ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి : ఎమ్మెల్యే యాదయ్య Tue, Sep 26, 2023, 02:47 PM
తెలంగాణకు అతి భారీ వర్షాల సూచన Tue, Sep 26, 2023, 02:41 PM
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు Tue, Sep 26, 2023, 01:54 PM