రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు

byసూర్య | Fri, Mar 31, 2023, 10:04 PM

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు బీభత్సం చేశాయి.  పంటదెబ్బతిని రైతులు  నష్టపోయారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో భారీ వర్షం కురిసింది. శ్రీరామనవమికి సంబంధించి ఏర్పాటు చేసిన చలువ పందిర్లు చెల్లాచెదురయ్యాయి. గాలి వాన వల్ల భక్తులు ఇబ్బందులు పడ్డారు. పలు జిల్లాల్లో వడగండ్ల వాన రైతులకు నష్టాన్ని మిగిల్చింది.



Latest News
 

తెలంగాణ యూనివర్సిటీ సెలవులు రద్దు Thu, Jun 01, 2023, 09:01 PM
ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి తలసాని Thu, Jun 01, 2023, 08:38 PM
టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు 4.9 శాతం డీఏ మంజూరు Thu, Jun 01, 2023, 07:54 PM
పెద్దల్ని ఒప్పించి ప్రేమ పెళ్లి,,,రాజ్‌తో ట్రాన్స్ జెండర్ అంకిత పెళ్లి Thu, Jun 01, 2023, 04:52 PM
మండిపోతోందని.... బీర్లు బాగా తాగేశారు Thu, Jun 01, 2023, 04:52 PM