రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు

byసూర్య | Fri, Mar 31, 2023, 10:04 PM

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు బీభత్సం చేశాయి.  పంటదెబ్బతిని రైతులు  నష్టపోయారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో భారీ వర్షం కురిసింది. శ్రీరామనవమికి సంబంధించి ఏర్పాటు చేసిన చలువ పందిర్లు చెల్లాచెదురయ్యాయి. గాలి వాన వల్ల భక్తులు ఇబ్బందులు పడ్డారు. పలు జిల్లాల్లో వడగండ్ల వాన రైతులకు నష్టాన్ని మిగిల్చింది.



Latest News
 

ఎగ్జిట్ పోల్స్‌పై నాకు నమ్మకం లేదు.. తెలంగాణ ఎన్నికలపై డీకే Sat, Dec 02, 2023, 09:59 PM
ఈ ఎన్నికలు చాలా గుణపాఠాన్ని నేర్పాయి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ Sat, Dec 02, 2023, 09:48 PM
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 22 స్పెషల్ ట్రైన్స్ సర్వీసుల పొడిగింపు Sat, Dec 02, 2023, 09:41 PM
కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తం.. ఆ అభ్యర్థులపై స్పెషల్ ఫోకస్ Sat, Dec 02, 2023, 09:36 PM
తెలంగాణలో సైలెంట్ వేవ్.. మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే Sat, Dec 02, 2023, 09:29 PM