రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు

byసూర్య | Fri, Mar 31, 2023, 10:04 PM

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు బీభత్సం చేశాయి.  పంటదెబ్బతిని రైతులు  నష్టపోయారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో భారీ వర్షం కురిసింది. శ్రీరామనవమికి సంబంధించి ఏర్పాటు చేసిన చలువ పందిర్లు చెల్లాచెదురయ్యాయి. గాలి వాన వల్ల భక్తులు ఇబ్బందులు పడ్డారు. పలు జిల్లాల్లో వడగండ్ల వాన రైతులకు నష్టాన్ని మిగిల్చింది.



Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM