రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు

byసూర్య | Fri, Mar 31, 2023, 10:04 PM

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు బీభత్సం చేశాయి.  పంటదెబ్బతిని రైతులు  నష్టపోయారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో భారీ వర్షం కురిసింది. శ్రీరామనవమికి సంబంధించి ఏర్పాటు చేసిన చలువ పందిర్లు చెల్లాచెదురయ్యాయి. గాలి వాన వల్ల భక్తులు ఇబ్బందులు పడ్డారు. పలు జిల్లాల్లో వడగండ్ల వాన రైతులకు నష్టాన్ని మిగిల్చింది.



Latest News
 

RTA ఫ్యాన్సీ నంబర్లు: ఫీజులు భారీగా పెరిగాయి, కొత్త ధరలు లక్షలకు పైగా! Sat, Nov 15, 2025, 10:45 PM
తెలంగాణలో ఎముకలు కొరికే చలి.. అక్కడ అత్యల్పంగా 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత Sat, Nov 15, 2025, 10:09 PM
మిర్చి రైతుల పంట పండింది.. అక్కడ క్వింటాల్ ధర ఏకంగా రూ.30 వేలు Sat, Nov 15, 2025, 10:07 PM
తెలంగాణ మహిళలకు .. ఆ రోజు నుంచే ఉచిత చీరలు పంపిణీ Sat, Nov 15, 2025, 10:06 PM
రైలులో బైక్ ఎలా పార్సిల్ చేయాలో తెలుసా.. ఇదిగో ప్రాసెస్ Sat, Nov 15, 2025, 09:58 PM