కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

byసూర్య | Tue, Mar 28, 2023, 03:38 PM

పోచారం మున్సిపాలిటీ పరిధిలోని శివ సాయి ఫంక్షన్ హాల్లో 26 మందికి 58 జీవో ఇండ్ల క్రమబద్ధీకరణ పట్టాలను అదేవిధంగా 13 మంది కళ్యాణ లక్ష్మీ మరియు షాది ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి మంగళవారం పాల్గొని చెక్కులు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషద్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్ర రెడ్డి , ఆర్డీవో రవి , ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, ఎమ్మార్వో విజయ లక్ష్మి , ఘట్కేసర్ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి , పోచారం వైస్ ఛైర్మన్ రెడ్యా నాయక్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవ రెడ్డి , బండారు శ్రీనివాస్ గౌడ్ , మందాడి సురేందర్ రెడ్డి , ఘట్కేసర్, పోచారం మునిసిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

వినోద్ కుమార్ ను గెలిపించండి: బీఆర్ఎస్ నేతలు Tue, Apr 30, 2024, 10:46 AM
భద్రాద్రి జిల్లాలో భానుడి భగభగలు Tue, Apr 30, 2024, 10:39 AM
బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం Tue, Apr 30, 2024, 10:29 AM
పథకాలే గెలిపిస్తాయి: ఎంపీ అభ్యర్థి నీలం మధు Tue, Apr 30, 2024, 10:16 AM
వాహనాలు తనిఖీ చేసిన సీఐ Tue, Apr 30, 2024, 10:13 AM