మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్ కన్నుమూత

byసూర్య | Sun, Mar 19, 2023, 08:46 PM

మిల్లెట్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న పీవీ సతీష్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పీవీ సతీష్ అంత్యక్రియలు మార్చి 20న ఉదయం 10.30 గంటలకు సంగారెడ్డిలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పీవీ సతీష్ అసలు పేరు పెరియపట్నం వెంకటసుబ్బయ్య సతీష్. 1945 జూన్ 18న మైసూర్‌లో జన్మించిన ఆయన హైదరాబాద్‌లోని దూరదర్శన్‌లో డైరెక్టర్‌గా పనిచేశారు.సంగారెడ్డి జహీరాబాద్ జిల్లా కేంద్రంగా దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీని స్థాపించారు. పప్పు దినుసుల సాగు, వినియోగం పెంచడం, సేంద్రియ వ్యవసాయంపై సతీష్ నాలుగు దశాబ్దాలుగా కృషి చేశారు.  


Latest News
 

BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు Tue, Apr 22, 2025, 09:08 PM
మే 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి Tue, Apr 22, 2025, 08:51 PM
ధరణికి ప్రత్యామ్నాయంగా భూభారతి చట్టం: ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 08:50 PM
జమ్ముకాశ్మీర్ ఘటన.. స్పందించిన సీఎం రేవంత్ Tue, Apr 22, 2025, 08:44 PM
సీఎం తిరిగొచ్చాక నిర్ణయం: చామల Tue, Apr 22, 2025, 08:36 PM