దౌల్తాబాద్ మండలంలో హాత్ సే హాత్ జోడో యాత్ర

byసూర్య | Sun, Mar 19, 2023, 11:23 AM

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో ఆదివారం హత్ సే జోడో యాత్రలో భాగంగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన 33వ రోజు ఆత్మగౌరవ యాత్ర కొనసాగించారు. శ్రీనివాస్ రెడ్డి గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వమని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ, 500 కి గ్యాస్, నిత్యవసర సరుకుల ధరల తగ్గింపు వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM