డబుల్ బెడ్ రూమ్ బిల్లుల పంపిణీ చేసిన ఎంపిపి, జెడ్పిటిసి

byసూర్య | Sun, Mar 19, 2023, 10:29 AM

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలం నిన్న శనివారం రెండవ విడత డబుల్ బెడ్ రూమ్ ఇల్లుల బిల్లులు రుద్రూర్ మండలం లోని రాణంపల్లి గ్రామంలో ఎంపిపి అక్కపల్లి సుజాత నాగేందర్, జెడ్పిటిసి నారోజి గంగారాం, మండల బిఆర్ఎస్ అద్యక్షులు పత్తి లక్ష్మణ్ ఆధ్వర్యంలో లబ్ది దారులకు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఎంతోమందికి మేలు జరుగుతుందని సొంతింటి కలను సహకారం చేసుకునే భాగ్యాన్ని కలిగించిన కెసిఆర్ కు, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నేరుగంటి బాలరాజు తెలియజేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తోట సంగయ్య, కాసుల పోశెట్టి, మీసేవ శంకర్, లబ్ది దారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మొయినాబాద్ కోడి పందేల కేసులో స్వాధీనం చేసుకున్న కోళ్లను వేలం వేసిన కోర్టు Tue, Feb 18, 2025, 10:48 AM
జోన్-3 సివర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనుల పరిశీలన Tue, Feb 18, 2025, 10:43 AM
హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం Tue, Feb 18, 2025, 10:39 AM
పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తులు Tue, Feb 18, 2025, 10:19 AM
అక్రమ ఇసుక రవాణా ఆపేదెలా? Mon, Feb 17, 2025, 09:02 PM