నంచర్లలో గడ్డివాము దగ్ధం

byసూర్య | Fri, Jan 27, 2023, 01:54 PM

మహబూబ్ నగర్ జిల్లా, మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో గురువారం ప్రమాదవశాత్తు గడ్డివాముకు నిప్పంటుకొని దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని నంచర్ల గేటుకు దగ్గరలో జి. సంజీవరెడ్డికి చెందిన గడ్డివాముకు నిప్పంటుకొని మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు, రైతులు తీవ్రంగా ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ప్రమాదంలో రూ. 40 వేల రూపాయలు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM