నంచర్లలో గడ్డివాము దగ్ధం

byసూర్య | Fri, Jan 27, 2023, 01:54 PM

మహబూబ్ నగర్ జిల్లా, మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో గురువారం ప్రమాదవశాత్తు గడ్డివాముకు నిప్పంటుకొని దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని నంచర్ల గేటుకు దగ్గరలో జి. సంజీవరెడ్డికి చెందిన గడ్డివాముకు నిప్పంటుకొని మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు, రైతులు తీవ్రంగా ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ప్రమాదంలో రూ. 40 వేల రూపాయలు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM