నంచర్లలో గడ్డివాము దగ్ధం

byసూర్య | Fri, Jan 27, 2023, 01:54 PM

మహబూబ్ నగర్ జిల్లా, మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో గురువారం ప్రమాదవశాత్తు గడ్డివాముకు నిప్పంటుకొని దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని నంచర్ల గేటుకు దగ్గరలో జి. సంజీవరెడ్డికి చెందిన గడ్డివాముకు నిప్పంటుకొని మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు, రైతులు తీవ్రంగా ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ప్రమాదంలో రూ. 40 వేల రూపాయలు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM