లారీ ఢీకొట్టడంతో.. కాంగ్రెస్ కార్యకర్త మృతి..

byసూర్య | Fri, Jan 27, 2023, 01:50 PM

నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రైతు లింగం(40) తన భార్య లలిత కలిసి ద్విచక్ర వాహనంపై కామారెడ్డి జిల్లా భిక్కనూరు శుభకార్యానికి వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. భిక్కనూరు శివారులో లారీ ఢీకొట్టడంతో లింగం అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి ఇద్దరు కుమారులు స్వామి, మహేష్, ఒక కుమార్తె భార్గవి ఉన్నారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే లింగం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


Latest News
 

బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు Mon, Mar 24, 2025, 08:36 PM
హై డ్రా పేరుతో సెటిల్ మెంట్లు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తాం : రంగనాథ్ Mon, Mar 24, 2025, 08:23 PM
జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలపై ఆమె దృష్టి సారించడం లేదని ఆవేదన Mon, Mar 24, 2025, 08:22 PM
గాంధీ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన రైల్వే ఎస్పీ Mon, Mar 24, 2025, 08:18 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు Mon, Mar 24, 2025, 08:15 PM