ఇది అంబేద్కర్ ను అవమానించడమే: బండి సంజయ్

byసూర్య | Wed, Jan 25, 2023, 03:15 PM

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగే రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం రద్దు చేయడం అప్రజాస్వామికం అని అన్నారు. ఇది రాజ్యాంగ స్పూర్తికే విరుద్ధమని, ఇలా చేయడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడమేనని విమర్శించారు. గవర్నర్ తన విధులు నిర్వహించకుండా కట్టడి చేయడానికి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM