ఇది అంబేద్కర్ ను అవమానించడమే: బండి సంజయ్

byసూర్య | Wed, Jan 25, 2023, 03:15 PM

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగే రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం రద్దు చేయడం అప్రజాస్వామికం అని అన్నారు. ఇది రాజ్యాంగ స్పూర్తికే విరుద్ధమని, ఇలా చేయడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడమేనని విమర్శించారు. గవర్నర్ తన విధులు నిర్వహించకుండా కట్టడి చేయడానికి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM